రైలు కిందపడి వ్యక్తి మృతి

6963చూసినవారు
సత్యసాయి జిల్లా,కొత్తచెరువులోని బీసీ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, వెంకటరాముడు కుమారుడైన మల్లెల హరినాథ్ మతిస్థిమితం సరిగా లేక, మద్యానికి బానిసై శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని హిందూపురం రైల్వే డివిజినల్ ఎస్ఐ బాలాజీ నాయక్ తెలిపారు.సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్