గడ్డి తింటూ నిరసన తెలిపిన వాటర్ ప్లాంట్ కార్మికులు

55చూసినవారు
శ్రీసత్యసాయి త్రాగునీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికులు గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని కోరుకుంటూ పుట్టపర్తిలో నిరసన చేపట్టిన కార్మికులు శుక్రవారం గడ్డి తింటూ ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించకపోతే మేము, మా కుటుంబాలు గడ్డి తిని బ్రతకాల అంటూ నినాదాలు చేశారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్