టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిని కలిసిన మహిళా ఎమ్మెల్యేలు

53చూసినవారు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిని కలిసిన మహిళా ఎమ్మెల్యేలు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని మంగళవారం రాప్తాడు, పెనుగొండ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు పరిటాల సునీతమ్మ, పల్లె సింధూరమ్మ, సవితమ్మలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లి లోని నారా లోకేష్ నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కూడా ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సునీతమ్మకు మొదటిసారి విజయం సాధించిన సవితమ్మ, పల్లె సింధూరమ్మ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్