రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

56చూసినవారు
రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
కనగానిపల్లి మండల ముత్తవ కుంట్ల, బాలేపల్లి గ్రామాలలో శనివారం ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యటించారు. రాప్తాడు నియోజకవర్గంలో రూ. 25 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందులో భాగంగా సీసీ రోడ్లకు భూమి పూజ చేసి నిర్మాణాలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 రోజుల ఎన్డీఏ పాలనలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్