ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

55చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
చెన్నే కొత్తపల్లి మండలంలోని ప్యాదిండి గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పరిటాల సునీత పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. వంద రోజుల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలో లక్షలు వ్యయంతో సీసీ రోడ్డుకు నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్