వైసీపీకి చెందిన 29 కుటుంబాలు టిడిపిలో చేరికలు

62చూసినవారు
వైసీపీకి చెందిన 29 కుటుంబాలు టిడిపిలో చేరికలు
రాయదుర్గం పట్టణంలో 29వ వార్డు లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తన గెలుపుకు సహకరించాలని సైకిల్ పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు సీఎంగా తనని ఎమ్మెల్యేగా గెలిపించి మరొకసారి రాయదుర్గం అభివృద్ధికి తోడ్పడాలని కాల్వ శ్రీనివాసులు కోరారు. 29 వైసిపి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికిశ్రీనివాసులు టిడిపి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్