ఆంధ్ర బ్యాంకు వద్ద 4లక్షల 70 వేలు చోరీ చేసిన దుండగుడు

1067చూసినవారు
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని తేరు బజార్ వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్ ముందు రైతు తిప్పారెడ్డి డబ్బులను అపహరించిన గుర్తు తెలియని దుండగుడు. సోమవారం పల్లేపల్లి కి చెందిన తిప్పారెడ్డి అనే రైతు లోన్ బ్యాంక్ లోన్ రెన్యువల్ కోసం 4, 70, 000 తీసుకొచ్చాడు. బ్యాంక్ అధికారులు రేపు కట్టమని చెప్పడంతో ఓచర్లతో వెనుదిరిగాడు. తన స్కూటీ లో డబ్బులు పెట్టిన విషయాన్ని గమనించిన దుండగుడు డిక్కీ తీసి డబ్బులు ఉడాయించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్