రేవంత్ రెడ్డిని జోకరులా చూస్తున్నారు: కిషన్ రెడ్డి (వీడియో)

51చూసినవారు
హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ 'సీఎం రేవంత్ రెడ్డి దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సీఎం స్థాయిని రేవంత్‌ దిగజార్చుతున్నారు. రిజర్వేషన్లు పోతాయని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్. అదృష్టమేంటంటే రేవంత్ రెడ్డిని జోకర్ కింద చూసి అతని మాటలను ఎవరూ లెక్క చేయరు కాబట్టి ప్రజలు ఏమాత్రం పట్టించు కోవడం లేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్