వైసిపికి భారీ షాక్... కౌన్సిలర్ పద్మజ టిడిపిలో చేరిక

30995చూసినవారు
రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వైసిపి కౌన్సిలర్ పద్మజ ఆదివారం టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టిడిపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తన రాజకీయ ప్రస్థానం టిడిపి నుండే స్థాపించారని ఇప్పుడు టిడిపిలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వైసిపి పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్