హైకోర్టుకు వెళ్లి అయిన రైతన్నలను కాపాడుకుంటాం: ప్రతాప్ రెడ్డి

571చూసినవారు
రాయదుర్గం మండల పరిధిలోని వడ్రన్నూర్ గ్రామంలో బ్యాడిగీలో అన్యాయంగా అరెస్టయి బెయిల్ పై విడుదలైన రైతన్నలను పరామర్శించిన బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాపరెడ్డి. మంగళవారం వెళ్లి రైతన్నలతో మాట్లాడారు. అన్యాయంగా తమను కేసులో ఇరికించారని రైతన్నలు వాపోయారన్నారు. హైకోర్టు కి వెళ్లయిన రైతన్నలను కాపాడుకుంటానని వారికి హామీఇచ్చారు. కోర్టు ఖర్చులన్నీ తానే భరిస్తానన్నారు. రైతన్నలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.

సంబంధిత పోస్ట్