పుట్లూరు: పప్పు, శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్లు

85చూసినవారు
పుట్లూరు: పప్పు, శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్లు
పుట్లూరు మండల వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాలలో 573 మంది రైతన్నలు సబ్సిడీ పప్పు, శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు మండల వ్యవసాయాధికారి కాత్యాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 822 క్వింటాళ్ల రిజిస్ట్రేషన్ చేయగా మండలానికి మొత్తం 3400 క్వింటాళ్ల పప్పు, శనగ విత్తనాలు కేటాయించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్