సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ విజయవంతం

4011చూసినవారు
తాడిపత్రి పట్టణం పుట్లూరు రోడ్డులోని హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ స్థలం వరకూ సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ను శనివారం మధ్యాహ్నం ఎస్పీ అమిత్ బర్దర్ పర్య వేక్షణలో నిర్వహించారు. పుట్లూరు రోడ్డు మీదుగా మహాత్మాగాంధీ సర్కిల్కు చేరుకుని అక్కడి నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకూ, తిరిగి అక్కడి నుంచి హెలి ప్యాడ్ వరకూ ట్రయల్ రన్ విజయవంతంగా సాగింది.

సంబంధిత పోస్ట్