చెట్లు నరకడం దురదృష్టకరం: జేసీ

1518చూసినవారు
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెట్లు నరికించి శునకానందం పొందుతున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. సీఎం జగన్ వస్తున్న సందర్భంగా రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను అధికారులు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు తొలగిస్తున్నారు. చెట్ల నరికివేతపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని జేసీ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్