సబ్సిడీతో కందుల పంపిణీ

78చూసినవారు
సబ్సిడీతో కందుల పంపిణీ
పెద్దవడుగూరు మండలంలోని ఆర్బీకేల్లో రైతులకు 33 శాతం సబ్సిడీతో కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏఓ మల్లీశ్వరి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ మండలంలో కంది సాగు చేసే రైతులకు ఎల్ఆర్జీ-52 రకం విత్తనం అందుబాటులో ఉందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్