శాంతి భద్రతలపై నిఘా పెంచండి: ఎస్పీ

72చూసినవారు
శాంతి భద్రతలపై నిఘా పెంచండి: ఎస్పీ
యల్లనూరులోని పోలీస్ స్టేషన్ ను ఎస్పీ గౌతమీ శాలి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు దస్త్రాలు పరిశీలించారు. మండలంలో ఎన్నికల తరువాత పరిస్థితులపై సీఐ సుబ్రహ్మణ్యంను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రౌడీషీటర్లు, ట్రబుల్ మ్యాంగర్స్ పై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్