రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయాలి

54చూసినవారు
రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయాలి
ప్రభుత్వం ప్రకటించిన 20వేల పెట్టు
బడుల సాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఏపీ రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఏపీ రైతు సంఘం నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ ఖరీప్, రబీలో పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు పంటల బీమా ప్రకటించి ఆదుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్