తాడిపత్రి లో మద్యం ధ్వంసం

73చూసినవారు
ఎన్నికల నేపథ్యంలో పలు కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని శుక్రవారం సెబ్ జిల్లా సహాయ సెబ్ అధికారి శ్రీరామ్ ఆధ్వర్యంలో సెబ్ అధి కారులు తాడిపత్రి పరిసరాల్లో ధ్వంసం చేశారు. పలు కేసుల్లోని 3 ద్విచక్రవాహనాలను వేలం వేశారు. సెబ్ సీఐ ఫణీంద్రనాథ్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్