పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

552చూసినవారు
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
యాడికి మండలంలోని కోనఉప్పల పాడు, పుప్పాల గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలను సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు. బోగాలకట్ట గ్రామంలో నూతనంగా నిర్మించ నున్న శ్రీసీతారామస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్