తాడిపత్రిలో తొమ్మిది నామినేషన్లు దాఖలు

572చూసినవారు
తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి బుధవారం మొత్తం 9 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్ఓ రాంభూపాల్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తనమూడో సెట్ నామి నేషన్ ను దాఖలు చేశారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా టి.శివయ్య, రామినేని రామమోహన్, ఆర్. చంద్ర ఓబుళ రెడ్డి, సి. రాంబయపరెడ్డి, సి. సుబ్బన్న గారి సురేష్ బాబులు నామినేషన్లు దాఖలు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా నీలకంఠ ఆచారి, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా జి. నాగసుబ్బరాయుడు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్