ప్రజల గొంతు నొక్కేశారు

76చూసినవారు
ప్రజల గొంతు నొక్కేశారు
1975 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ప్రవేశ పెట్టిన ఎమర్జెన్సీతో అన్యాయలను ప్రశ్నించే ప్రజల గొంతును నొక్కేశారని భాజపా నాయకులు ప్రతాప్ రెడ్డి, రంగనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళ వారం ఎవర్జెన్సీ డే సందర్భంగా ఆ సమయంలో జైలుకు వెళ్లిన భాజపా నాయకుడు శ్రీరంగయ్యను తాడిపత్రి లో శాలువాతో సన్మానించారు. ఎమర్జెన్సీ సమయంలో మీసా పేరుతో అనేకమంది రాజకీయ నాయకులను, దేశభక్తులను జైలులో పెట్టించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్