నేను బడికి పోతా'పై ర్యాలీ

58చూసినవారు
నేను బడికి పోతా'పై ర్యాలీ
యాడికి మండల కేంద్రంతో పాటు
రాయల చెరువు గ్రామంలో ఎంఈఓలు కాశప్ప, ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు 'నేను బడికి పోతా' కార్య క్రమంపై అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఎంఈ ఓలు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఉండాలని, పనులలో ఉండకూడదన్నారు. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను బడుల్లో చేర్పించా లన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం డేనియల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్