సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మరమ్మత్తులు చేపట్టాలి

79చూసినవారు
సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మరమ్మత్తులు చేపట్టాలి
తాడిపత్రి పట్టణంలోని స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును జిల్లా కలెక్టర్ గురువారం సాయంత్రం పరిశీలించారు. మెజిస్ట్రేట్ కోర్టులో అవసరమైన మరమ్మత్తు పనులను ఆర్. అండ్. బి ఎస్ఈ ద్వారా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. ఆంజనేయులు, కార్యాలయపు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్