గడ్డం అందుకే పెంచా: జేసీ ప్రభాకర్ రెడ్డి

78చూసినవారు
తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలనో, తన కుమారుడు ఎమ్మెల్యే కావాలనో తాను గడ్డం పెంచలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం తమ కుటుంబాన్ని అనేక ఇబ్బందులు పెట్టిందని, అన్యాయంగా వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే గడ్డం పెంచినట్లు చెప్పారు. తమ కుటుంబానికి జరిగినట్లు భవిష్యత్తులో ఎవరకీ జరగకూడదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్