అనిశా వలలో వజ్రకరూరు విద్యుత్ ఏఈ చంద్రశేఖర్

11715చూసినవారు
అనిశా వలలో వజ్రకరూరు విద్యుత్ ఏఈ చంద్రశేఖర్
అవినీతి నిరోధక శాఖ వలలో వజ్రకరూరు విద్యుత్ ఏఈ చంద్రశేఖర్ చిక్కాడు. వ్యవసాయ భూమిలో బోరుకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయడానికి చంద్రశేఖర్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏఈ చంద్రశేఖర్ పై అనిశా అధికారులకు రైతు ఆనంద్ ఫిర్యాదు చేశాడు. గుత్తి బస్టాండ్ వద్ద రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్