రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు తోనే సాధ్యం: మంత్రి

80చూసినవారు
విడపనకల్లు మండలం గడేకల్ గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం మరియు ప్రజా వేదిక కార్యక్రమంలో శనివారం రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిందన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్