పయ్యావుల కేశవ్ ప్రచారంలో వైకాపా శ్రేణుల కవ్వింపు చర్యలు

1053చూసినవారు
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో వైకాపా నాయకులు గొడవలకు తవిచ్చేలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ తరహా చర్యలకు కాలువపల్లిలో శుక్రవారం వైకాపా కార్యకర్తలు పూనుకున్నారు. తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రచారం చేస్తుండగా ఆయనకు సమీపంలో వైకాపా కార్యకర్తలు జై జగన్ అంటూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రచారం సమయంలో తెదేపాకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు రావడంతో జీర్ణించుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్