పీఏబీఆర్ డ్యాంలో పెరిగిన నీటిమట్టం

85చూసినవారు
పీఏబీఆర్ డ్యాంలో పెరిగిన నీటిమట్టం
కూడేరు మండలంలోని పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లో నీటి మట్టం పెరిగింది. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా రోజుకు 306 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వస్తోంది. ప్రస్తుతం డ్యాంలో 2.35 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్