పప్పు, శెనగ రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే

3526చూసినవారు
పప్పు, శెనగ రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే
అకాల వర్షాలకు దెబ్బ తిన్న పప్పు, శెనగ పంట పొలాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన వజ్రకరూరు మండలం, ధర్మపురి, హోతురు, చాబాల, రైతులు యొక్క పొలాలను వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంట నష్టపోయిన ప్రతి రైతుకు, పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్