మొక్కలు, చెట్లు నాటడం అందరి బాధ్యత...మంత్రి పయ్యావుల కేశవ్

56చూసినవారు
మొక్కలు, చెట్లు నాటడం అందరి బాధ్యత...మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు పెంపకం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మొక్కలు, చెట్లు నాటడం అందరి బాధ్యత మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని అన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్