అగ్రిగోల్డ్ ఆస్తులు పరిరక్షించండి: సీపీఐ నేతలు

83చూసినవారు
అగ్రిగోల్డ్ ఆస్తులు పరిరక్షించండి: సీపీఐ నేతలు
కూడేరు మండలంలోని కమ్మూరు వద్ద అగ్రిగోల్డుకు చెందిన భూములను కొందరు తమ స్వాధీనంలోకి తీసుకుని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, కార్యదర్శి కేశవరెడ్డి పేర్కొన్నారు. వాటిని పరిరక్షించాలని కోరుతూ సీపీఐ అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి కూడేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కొందరు యంత్రాలతో చదును చేస్తున్నా, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్