గాంధీ జయంతి సందర్భంగా పలువురిని సన్మానించిన జడ్జి, కమిషనర్

57చూసినవారు
గాంధీ జయంతి సందర్భంగా పలువురిని సన్మానించిన జడ్జి, కమిషనర్
గాంధీ జయంతి సందర్భంగా బుధవారం స్థానిక కోర్టు ఆవరణలో బద్వేలు మున్సిపాలిటీలో పనిచేసే బెస్ట్ హెల్త్ వర్కర్లు ఓబయ్య, రామయ్యలను మరియు కోర్టు పరిధిలో సుధారాణి, కళ్యాణిలను బద్వేల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి వై. జె పద్మశ్రీ, కమిషనర్ నరసింహారెడ్డిలు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మ రెడ్డి, ఏజిపి సూర్య, రాజేశ్వరరావు తదితర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్