కలసపాడు: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

54చూసినవారు
కలసపాడు: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కలసపాడు మండలం తంబళ్లపల్లె గ్రామానికి చెందిన భూమా వెంకటరెడ్డి (66) గత 10 రోజులుగా కనిపించడం లేదని తన భార్య లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నిచోట్ల గాలిస్తుండగా శుక్రవారం మండలంలోని కనిపేరు వాగు పక్కన ఒక చెట్టుకు ఉరేసుకొని ఉన్నట్లు పశువుల కాపర్లు గుర్తించారు. గ్రామస్థులు వెళ్లి పరిశీలించగా శరీరం కుళ్ళిపోయి దుర్వాసన వస్తుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్