గోపవరంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజ

70చూసినవారు
గోపవరంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజ
గోపవరం మండలంలోని వల్లెరవారిపల్లెలో వెలసిన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామికి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. భక్తుల దర్శనార్ధం స్వామివారిని ప్రత్యేక అలంకరణలో ఉంచారు. స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి కాయకర్పూరం సమర్పించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ పూజారి పెంచలయ్య స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్