ఎక్సేంజ్ కమిషనర్ ను కలిసిన ఎన్డీఏ నాయకులు

54చూసినవారు
ఎక్సేంజ్ కమిషనర్ ను కలిసిన ఎన్డీఏ నాయకులు
ఎక్సేంజ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ జయరాజ్, సూపరిండెంట్ రవికుమార్ ని ఎర్రగుంట్ల మండల ఎన్డీఏ కూటమి నాయకులు మేకల జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్