నిషేధిత ఎరువులను అమ్మితే కఠిన చర్యలు: వ్యవసాయ ఏడి

70చూసినవారు
నిషేధిత ఎరువులను అమ్మితే కఠిన చర్యలు: వ్యవసాయ ఏడి
ప్రభుత్వం నిషేధించిన ఎరువులను రైతులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎరువుల దుకాణదారులతో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కమలాపురం మండలంలోని ఎరువుల దుకాణం డీలర్ లతో ఎడి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అనుమతి ఉన్న వాటిని మాత్రమే రైతులకు అమ్మాలని నిషేధం ఉన్న పురుగు మందులను అమ్మకూడదని తెలిపారు. ఏవోలు, ఎరువుల దుకాణాదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్