రాజంపేట ఎంపీ అభ్యర్థులపై ఫైర్

1052చూసినవారు
రాజంపేట వైసీపీ, కూటమి ఎంపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి పై బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతం ఫైర్ అయ్యారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. మిథున్ రెడ్డి నాగుపాము అయితే, కిరణ్ కుమార్ రెడ్డి కొండచిలువ అని విమర్శించారు. వీరికి ఓట్లు వేసి గెలిపిస్తే వ్యవస్థలకు నష్టం జరుగుతుందన్నారు. బీఎస్పీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్