కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

52చూసినవారు
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లి అనపగుట్టలో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు మధుకర్ రెడ్డి భార్యతో గొడవపడి మనస్థాపం చెంది మంగళవారం పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు మెరుగైన వైద్యం అందించినా ఆరోగ్యం కుదుటపడక పోవడంతో వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్