బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిని దర్శించుకున్న చావలి సునీల్

71చూసినవారు
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిని దర్శించుకున్న చావలి సునీల్
బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో.. శనివారం రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ వారికి ప్రత్యేక ఆహ్వానం పలికి సన్మానించారు. అనంతరం బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన కక్కయ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రామ్, సతీష్ కుమార్ రెడ్డి, నాగేష్ నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్