ఘనంగా స్త్రీల మైత్రి కూడిక

51చూసినవారు
మైదుకూరు పట్టణంలోని శాంతినగర్ సిఎస్ఐ చర్చిలో ఆదివారం ఘనంగా స్త్రీల మైత్రి కూడిక నిర్వహించారు. సంఘ గురువు రెవరెంట్ శామ్యూల్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయలసీమ డయాసిస్ ప్రెసిడెంట్ సిడి భారతి అమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్త్రీలకు దేవుని వర్తమానాన్ని అందించారు. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి పరిష్కారాలు, మోష రాక గురించి వివరించారు. మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్