డీసీసీ బ్యాంకు నూతన కార్యాలయం ప్రారంభం

63చూసినవారు
డీసీసీ బ్యాంకు నూతన కార్యాలయం ప్రారంభం
మైదుకూరు డీసీసీ బ్యాంకు నూతన కార్యాలయంను శుక్రవారం కొత్త భవనంలోకి మార్చారు. ఈ సందర్భంగా డీసీసీ బ్యాంకు మేనేజర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ బ్యాంకు ద్వారా రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం అన్నారు. బ్యాంకు ద్వారా రుణాలు అందించడం లాకర్ సదుపాయం అందిస్తున్నామన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ లపై అధిక శాతం వడ్డీ ఇస్తున్నమ్మన్నారు ప్రజలు డీసీసీ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్