మైదుకూరు: గ్రామ కమిటీల నిర్మాణం ఇన్ ఛార్జ్ లుగా జ్ఞానేశ్వర్, సుభాష్

74చూసినవారు
మైదుకూరు: గ్రామ కమిటీల నిర్మాణం ఇన్ ఛార్జ్ లుగా జ్ఞానేశ్వర్, సుభాష్
బ్రహ్మంగారిమఠం మండలంలోని ఎమ్మార్పీఎస్ గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి ఎర్రంపల్లి జ్ఞానేశ్వర్ మాదిగ, సగిలి సుభాష్ మాదిగలను రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ నియమించారు. వారు ఆదివారం ప్రకటించిన ప్రకారం, నేటి నుండి మండలంలోని గ్రామాల్లో నూతన కమిటీల ఏర్పాటు జరుగుతుంది. మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్