ముత్తులూరుపాడు గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీలు

53చూసినవారు
ముత్తులూరుపాడు గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీలు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం కాజీపేట మండలం ముత్తులూరు పాడు గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నూతన గ్రామ కమిటీని ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు జయరాం మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల ఇన్చార్జి మాతయ్యబాబు మాదిగ, జిల్లా నాయకుడు చాట్ల భాస్కర్ మాదిగ పాల్గొని మాట్లాడితూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్