లండన్ పర్యటనను దిగ్విజయం చేసుకోని స్వదేశానికి వచ్చిన ఎమ్మెల్యే

50చూసినవారు
లండన్ పర్యటనను దిగ్విజయం చేసుకోని స్వదేశానికి వచ్చిన ఎమ్మెల్యే
లండన్ పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకొని గురువారం స్వదేశానికి విచ్చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నీ హైదరాబాద్ విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికిన టీడీపీ యువనాయకులు క్రిష్ణ కిషోర్ యాదవ్, మండల అధ్యక్షులు భీమయ్య, వీరి వెంట ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ పుట్టా రవి కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్