ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

50చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మైదుకూరు మండలం జీవి.సత్రం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. వీరివెంట మండల అధ్యక్షులు భీమయ్య, యువనాయకులు క్రిష్ణకిషోర్ యాదవ్, సత్రం టీడీపీ నాయకులు, ఎంపీటీసీ సుబ్బరాయుడు,అబ్బులు, నెట్లపల్లే మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్