సిమెంట్ లారీ ఢీకొని యువకుడు దుర్మరణం

69చూసినవారు
సిమెంట్ లారీ ఢీకొని యువకుడు దుర్మరణం
సిమెంట్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని యువకుడు మృతి చెందారు. మంగళవారం పీలేరుకు సమీపంలోని గోరంట్ల బెస్తపల్లికి చెందిన మహేష్ (18) ను బి. కొత్తకోట ఇందిరమ్మ కాలనీ సమీపంలో సిమెంట్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మహేష్ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బి. కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్