ద్విచక్ర వాహనాలు ఢీకొని యవకుడు మృతి

68చూసినవారు
ద్విచక్ర వాహనాలు ఢీకొని యవకుడు మృతి
పీలేరు - కడప జాతీయ రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. పీలేరు మండలం పొంతలచెరువు క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల మేరకు కలకడకు చెందిన జావీద్ హుస్సేన్, సుహేల్ బైక్ అబ్దుల్ బైక్ పొంతలచెరువు క్రాస్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్