కారుతో సహా యర్రచందనం దుంగలు స్వాధీనం, ఒకరు అరెస్టు

3803చూసినవారు
శేషాచలం అడవుల నుంచి తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 10 ఎర్రచందనం దుంగలతో సహా కారు స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేసినట్లు పీలేరు అటవీ శాఖ సంచార దళ నిఘా విభాగం డిఎఫ్ఓ జెవి సుబ్బా రెడ్డి సోమవారం తెలిపారు. కారుతో సహా ఎర్రచందనం విలువ రూ. 15 లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడిలో తనతో పాటు తమ ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ వెంకట్రమణ, ప్రతాప్, ఎఫ్. బి. ఓ, ఎఫ్. ఎస్. పి, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్