అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి

50చూసినవారు
అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి
ప్రొద్దుటూరులో అక్రమ లేఅవుట్ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బాధితుడు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆయన మాట్లాడుతూ. 2002 నుంచి నేటివరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న సాయి శ్రీ నగర్ నందు నేను 25 ఎకరాల కొనుగోలు చేశానని, అందులో 2. 5 ఎకరాల డెవలప్మెంట్ కోసం వదలాలి కానీ 72 సెంట్లు మాత్రమే వదిలారు. ఆ స్థలం కూడా ఇప్పుడు లేఅవుట్ వేసి అమ్ముకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్