పులివెందులలో వీఆర్ఏ హత్య.. నిందితుడికి రిమాండ్

81చూసినవారు
వేముల మండలం కొత్తపల్లిలో డిటోనేటర్ పేలి వీఆర్ఏ నరసింహులు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం. నరసింహులు భార్యతో బాబు అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఈ కారణంగానే కొద్ది రోజుల నుంచి విభేదాలు ఏర్పడి హత్య చేశాడన్నారు. హత్య చేసేందుకు డిటోనేటర్లను ఉపయోగించాడని విచారణలో తేలిందని, ఇవాళ బాబుని రిమాండ్కు తరలిస్తున్నామని డి. ఎస్. పి మురళి నాయక్ మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్