పలు పార్థివదేహాలకి నివాళులర్పించిన బత్యాల

64చూసినవారు
పలు పార్థివదేహాలకి నివాళులర్పించిన బత్యాల
రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట పంచాయతీ కుక్కలదొడ్డి గ్రామానికి చెందిన టిడిపి నేత "సాలపక్షి మునికృష్ణ" మరియు పగడాలపల్లి నివాసి "కొండలగారి నరసింహులు" అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం వారి పార్థివదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు, వారి కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్